Webdunia - Bharat's app for daily news and videos

Install App

38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల బాలిక వివాహం.. రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి..?

Webdunia
బుధవారం, 24 మే 2023 (13:03 IST)
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో ఓ కుటుంబం 38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల బాలికను ఇచ్చి పెళ్లి చేసింది. రూ. 4.50 లక్షలకు కొనుగోలు చేసిన ఆ కుటుంబం ఈ నెల 21న 38 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ హత్య కేసులో కుటుంబ సభ్యులు కొందరు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నిందితుడి కుటుంబం మానియాలో స్థిరపడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి ఇంటిపై దాడిచేసి బాలికను కాపాడారు. బాలికను రూ. 4.50 లక్షలకు విక్రయించినట్టు ఆమె తండ్రి అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న నిందితుడిని గాలించే చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments