Webdunia - Bharat's app for daily news and videos

Install App

38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల బాలిక వివాహం.. రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి..?

Webdunia
బుధవారం, 24 మే 2023 (13:03 IST)
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో ఓ కుటుంబం 38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల బాలికను ఇచ్చి పెళ్లి చేసింది. రూ. 4.50 లక్షలకు కొనుగోలు చేసిన ఆ కుటుంబం ఈ నెల 21న 38 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ హత్య కేసులో కుటుంబ సభ్యులు కొందరు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నిందితుడి కుటుంబం మానియాలో స్థిరపడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి ఇంటిపై దాడిచేసి బాలికను కాపాడారు. బాలికను రూ. 4.50 లక్షలకు విక్రయించినట్టు ఆమె తండ్రి అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న నిందితుడిని గాలించే చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments