Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ సరిహద్దులు బంద్

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (21:50 IST)
వారం రోజుల పాటు రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు రాజస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం పాస్‌లు ఉన్నవారికి మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది.

రాజస్తాన్‌కు యుపి, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్రం నుండి వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కచ్చితంగా పాస్‌లు ఉండాల్సిందేనని డిజిపి తెలిపారు. సంబంధిత పాస్‌లను కలెక్టర్లు, ఎస్‌పిల నుండి తీసుకోవాలని అన్నారు.

సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని, నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌లు (ఎన్‌ఒసి) ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని నిర్నయించినట్లు ఆయన వివరించారు.

విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌లలో కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, రాజస్తాన్‌లో బుధవారం తాజాగా 123 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,300కి చేరగా, 256 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments