Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మ... ఖుష్బూ వారిని ఎంత మాట అనేసింది?

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (21:44 IST)
చాలా కాలం తర్వాత సీనియర్ నటి ఖుష్బూ మరో వివాదంలో చిక్కుకున్నారు. జ‌ర్న‌లిస్టుల గురించి ఆమె మాట్లాడిన ఆడియో టేప్ స‌ర్వ‌త్రా చర్చనీయాంశమైంది.

‘ప్ర‌స్తుతం మీడియా వారికి క‌రోనా గురించి త‌ప్ప రాయ‌డానికి ఏమీ లేదు. షూటింగ్స్ ప్రారంభం కాగానే వాళ్లు మ‌న‌పై దృష్టి పెడ‌తారు. కాబ‌ట్టి ఎట్టి ప‌రిస్థితుల్లో ఫొటోలు, వీడియోల‌కు అనుమ‌తులు ఇవ్వొద్దు’ అంటూ ఖుష్బూ మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది.

దీనిపై ఖుష్బూ క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. ‘‘నేను మాట్లాడిన ఆడియో నిర్మాత‌ల గ్రూప్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌న మ‌ధ్య ఇలాంటి వ్య‌క్తులున్నార‌ని చెప్ప‌డానికి చింతిస్తున్నాను. మ‌న ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడ‌తామో ప్రెస్ గురించి అలాగే మాట్లాడాను.

నా 34 ఏళ్ల కెరీర్‌లో పాత్రికేయుల గురించి ఎక్క‌డా, ఎప్పుడూ అమ‌ర్యాద‌గా మాట్లాడ‌లేదు. నా మాట‌ల వ‌ల్ల ఎవ‌రైనా ఇబ్బందిప‌డుంటే క్ష‌మించండి. నా ఆడియో టేప్‌ను ఏ నిర్మాత లీక్ చేశాడో నాకు తెలుసు. కానీ నేను ఆయ‌న పేరు చెప్ప‌ను. నా నిశ్శ‌బ్దం, క్ష‌మాగుణ‌మే వారికి అతి పెద్ద శిక్ష’’ అని తెలిపారు ఖుష్బూ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments