Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఫలితాలు : చిత్తుగా ఓడిన మంత్రులు

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (09:26 IST)
రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. మొత్తం 19 మంది మంత్రుల్లో ఏకంగా 13 మంది మంత్రులు ఓడిపోయారు. కేవలం ఆరు మంది మాత్రమే విజయం సాధించారు. వీరిలో ఇద్దరు తమకు కాదని తమ కుమారులకు టిక్కెట్లు ఇప్పించుకుని బయటపడ్డారు. 
 
కాగా, గెలిచిన వారిలో ఝాల్రాపాటన్ నుంచి ముఖ్యమంత్రి వసుంధరారాజే, మాలవీయ్‌నగర్ నుంచి వైద్యశాఖ మంత్రి కాళీచరణ్ సరాఫ్, బాలీ నుంచి విద్యుత్‌శాఖ మంత్రి పుష్యేంద్ర‌సింగ్, దక్షిణ అజ్మేర్ నుంచి శిశు సంక్షేమశాఖ మంత్రి అనీతా భదెల్, ఉత్తర అజ్మేర్ నుంచి విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నానీ, చూరూ నుంచి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్, రాజ్‌సమంద్ నుంచి ఉన్నత విద్యాశాఖ మంత్రి కిరణ్ మాహేశ్వరి, ఉదయ్‌పూర్ నుంచి హోంమంత్రి గులాబ్ చంద్ కటారియాలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments