Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఫలితాలు : చిత్తుగా ఓడిన మంత్రులు

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (09:26 IST)
రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. మొత్తం 19 మంది మంత్రుల్లో ఏకంగా 13 మంది మంత్రులు ఓడిపోయారు. కేవలం ఆరు మంది మాత్రమే విజయం సాధించారు. వీరిలో ఇద్దరు తమకు కాదని తమ కుమారులకు టిక్కెట్లు ఇప్పించుకుని బయటపడ్డారు. 
 
కాగా, గెలిచిన వారిలో ఝాల్రాపాటన్ నుంచి ముఖ్యమంత్రి వసుంధరారాజే, మాలవీయ్‌నగర్ నుంచి వైద్యశాఖ మంత్రి కాళీచరణ్ సరాఫ్, బాలీ నుంచి విద్యుత్‌శాఖ మంత్రి పుష్యేంద్ర‌సింగ్, దక్షిణ అజ్మేర్ నుంచి శిశు సంక్షేమశాఖ మంత్రి అనీతా భదెల్, ఉత్తర అజ్మేర్ నుంచి విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నానీ, చూరూ నుంచి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్, రాజ్‌సమంద్ నుంచి ఉన్నత విద్యాశాఖ మంత్రి కిరణ్ మాహేశ్వరి, ఉదయ్‌పూర్ నుంచి హోంమంత్రి గులాబ్ చంద్ కటారియాలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments