Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ప్రభుత్వంపై రాహుల్ చురకలు

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (08:23 IST)
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. 'కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అయినా ప్రధాని మోడీ నాయకత్వంలో మన దేశం కరోనాపై పక్కా ప్రణాళికతో పోరాడుతోంది' అంటూ కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.

ట్విట్టర్‌ ద్వారా రాహుల్‌ స్పందిస్తూ.. పక్కా ప్రణాళికతో మోడీ ప్రభుత్వం చేసిన పోరాటం వల్ల దేశం అగాధంలోకి కూరుకుపోయిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిడిపి 24 శాతం పడిపోయిందని విమర్శించారు.

12 కోట్ల ఉద్యోగాలు పోయాయని అన్నారు. అదనంగా మరో 15.5 లక్షల లోన్లు నిరర్థకంగా మారిపోయాయని చెప్పారు. ప్రపంచంలోనే ప్రతి రోజు అతి ఎక్కువ కరోనా కేసులు, మరణాలు మన దేశంలో నమోదవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వానికి, కొన్ని మీడియా సంస్థలకు మాత్రం 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments