Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ-20 శిఖరాగ్ర సదస్సు.. 500 వంటకాలు.. బంగారు, వెండి పూత..?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (19:34 IST)
జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీ ముస్తాబైంది. ఢిల్లీ నగరం అంతటా రోడ్డు జంక్షన్లు, రోడ్డు పక్కన భవనాలు సుందరీకరించబడ్డాయి. విదేశీ నేతల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రజలకు నాలుగు రోజుల సెలవులు ఇచ్చారు. శని, ఆదివారాల్లో ఢిల్లీలో ట్యాక్సీలు, ఆటోల నిర్వహణపై ఆంక్షలు విధించారు. 
 
భద్రత కోసం 2 లక్షల మంది భద్రతా బలగాలను మోహరించారు. సైన్యం సిద్ధంగా వుంది. విదేశాల నుంచి వచ్చే నేతల కోసం 500 రకాల వంటకాలతో విందు సిద్ధం చేశారు. బంగారం, వెండి పూత పూసిన పాత్రలలో ఆహారాన్ని అందిస్తారు.
 
విదేశీ నేతలను భద్రతా బాధ్యతలను 17 మంది కేంద్ర మంత్రులకు అప్పగించారు. జి-20 సదస్సు దృష్ట్యా ఢిల్లీలోని కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. 
 
నేరాల నివారణకు కృత్రిమ మేధస్సు సాయంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు పర్యటించే ప్రాంతాల్లో 5000 నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments