Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ-20 శిఖరాగ్ర సదస్సు.. 500 వంటకాలు.. బంగారు, వెండి పూత..?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (19:34 IST)
జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీ ముస్తాబైంది. ఢిల్లీ నగరం అంతటా రోడ్డు జంక్షన్లు, రోడ్డు పక్కన భవనాలు సుందరీకరించబడ్డాయి. విదేశీ నేతల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రజలకు నాలుగు రోజుల సెలవులు ఇచ్చారు. శని, ఆదివారాల్లో ఢిల్లీలో ట్యాక్సీలు, ఆటోల నిర్వహణపై ఆంక్షలు విధించారు. 
 
భద్రత కోసం 2 లక్షల మంది భద్రతా బలగాలను మోహరించారు. సైన్యం సిద్ధంగా వుంది. విదేశాల నుంచి వచ్చే నేతల కోసం 500 రకాల వంటకాలతో విందు సిద్ధం చేశారు. బంగారం, వెండి పూత పూసిన పాత్రలలో ఆహారాన్ని అందిస్తారు.
 
విదేశీ నేతలను భద్రతా బాధ్యతలను 17 మంది కేంద్ర మంత్రులకు అప్పగించారు. జి-20 సదస్సు దృష్ట్యా ఢిల్లీలోని కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. 
 
నేరాల నివారణకు కృత్రిమ మేధస్సు సాయంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు పర్యటించే ప్రాంతాల్లో 5000 నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అజిత్ కుమార్.. విడాముయ‌ర్చి ఫ‌స్ట్ లుక్ - ఆగ‌స్ట్ లో చిత్రీక‌ర‌ణ‌ పూర్తి

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments