Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం... ఆపై హత్య చేసి మృతదేహం దగ్దం

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (10:42 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 15 యేళ్ళ బాలికపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేశారు. పిమ్మట మృతదేహాన్ని దగ్ధంచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లా పంత్రా ప్రాంతంలో రెండు రోజుల కిందట 15 యేళ్ళ బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ పిమ్మట మృతదేహాన్ని దగ్ధం చేశారు. 
 
ఈ క్రమంలో చతా గోవింద్‌పురా గ్రామంలో పాక్షికంగా దహనమైన మృతదేహం ఒకటి ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఇదిలావుంటే, సోమవారం కిడ్నాప్‌కు గురైన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో పంత్రా పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద జరిపిన విచారణలో అసలు విషయాన్ని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments