Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం... ఆపై హత్య చేసి మృతదేహం దగ్దం

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (10:42 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 15 యేళ్ళ బాలికపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేశారు. పిమ్మట మృతదేహాన్ని దగ్ధంచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లా పంత్రా ప్రాంతంలో రెండు రోజుల కిందట 15 యేళ్ళ బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ పిమ్మట మృతదేహాన్ని దగ్ధం చేశారు. 
 
ఈ క్రమంలో చతా గోవింద్‌పురా గ్రామంలో పాక్షికంగా దహనమైన మృతదేహం ఒకటి ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఇదిలావుంటే, సోమవారం కిడ్నాప్‌కు గురైన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో పంత్రా పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద జరిపిన విచారణలో అసలు విషయాన్ని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments