Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో దారుణం.. తల్లిదండ్రుల కంటి ముందే కుమారుడి..?

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (18:47 IST)
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. పంజాబ్‌లో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. పాత కక్షల కారణంగా ఓ యువకుడిని కొందరు దుండగులు బుధవారం దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. కపుర్తలాకు చెందిన హర్ దీప్ సింగ్ (22) అనే యువకుడిపై కొందరు దుండగులు హత్య చేసి ఇంటి ముందే పడేశారు. 
 
తల్లిదండ్రుల కళ్ల ముందే ఇంటి ముందు పడేసి కుమారుడిని చంపేశామని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. బాధితుడి తండ్రి గురునామ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి కబడ్డీ ప్లేయరని ప్రాథమిక విచారణలో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments