పాఠశాల విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్లు.. ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (17:14 IST)
పాఠశాల విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు అందించనుంది.. పంజాబ్ రాష్ట్ర సర్కారు. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం డిసెంబరు నుంచి అమల్లోకి రానుంది. పంజాబ్ రాష్ట్రంలో అమ్రీందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్‌లను అందించే పథకం ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. 
 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ ఆర్థిక సంవత్సరం.. ప్రభుత్వ పాఠశాలల్లో 11, 12వ తరగతుల్లోని విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లను ఉచితంగా ఇచ్చే పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీని ప్రకారం తొలి విడతగా డిసెంబరులో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 11, 12వ తరగతుల్లో చదివే విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారికి ఉచిత ఫోన్లను అందించనున్నట్లు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments