Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాల విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్లు.. ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (17:14 IST)
పాఠశాల విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు అందించనుంది.. పంజాబ్ రాష్ట్ర సర్కారు. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం డిసెంబరు నుంచి అమల్లోకి రానుంది. పంజాబ్ రాష్ట్రంలో అమ్రీందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్‌లను అందించే పథకం ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. 
 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ ఆర్థిక సంవత్సరం.. ప్రభుత్వ పాఠశాలల్లో 11, 12వ తరగతుల్లోని విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లను ఉచితంగా ఇచ్చే పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీని ప్రకారం తొలి విడతగా డిసెంబరులో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 11, 12వ తరగతుల్లో చదివే విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ లేని వారికి ఉచిత ఫోన్లను అందించనున్నట్లు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments