Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్‌ సెంటరు పేరుతో వ్యభిచారం.. దంపతుల అరెస్టు

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (09:20 IST)
చెన్నైలోని ఓ మసాజ్ సెంటరులో గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ప్రైవేట్ అపార్టుమెంట్‌లో సాగుతూ వచ్చింది. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గుర్తించారు. ఈ వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న దంపతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక తేనాంపేట వాసన్‌వీధిలో ఉన్న ఓ ప్రైవేట్ అపార్టుమెంటులో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. ముఖ్యంగా, రాత్రి సమయంలో అధిక సంఖ్యలో యువకులు వచ్చి వెళుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించి తేనాంపేట పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు సాధారణ దుస్తుల్లో సంబంధిత మసాజ్‌ సెంటర్‌ వద్ద నిఘా వేశారు. అక్కడికి యువకులు వచ్చి వెళుతున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే మసాజ్‌ సెంటర్‌ లోపలికి వెళ్లి తనిఖీ చేశారు. ఆ సమయంలో యువతులతో వ్యభిచారం కార్యకలాపాలు జరిపిస్తున్నట్లు తెలిసింది. మసాజ్‌ సెంటర్‌ యజమాని సెంథిల్‌ (37), అతని భార్య శాంతి (32)ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments