Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్ బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు...

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (14:15 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. సంరక్షణా కేంద్రంలో విద్యాభ్యాసం చేసే బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు పంపుతున్న వికృత చర్య ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రంలోని డియోరియో జిల్లాలో బాలికల సంరక్షణ కేంద్రం ఒకటి ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థినిలు ఉంటూ చదువుకుంటున్నారు. ఈ కేంద్రంలో ఉండే అమ్మాయిలకు మత్తుమందిచ్చి విలాసవంతమైన విటుల దగ్గరకు పంపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. 
 
ఈ కేంద్రం నుంచి తప్పించుకున్న 11 యేళ్ళ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ, వింధ్యవాసిని మహిళ, బాలిక సంరక్షణ కేంద్రంలో ఈ రాకెట్ జరుగుతున్నట్టు తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. దీంతో ఈ కేంద్రం డైరెక్టర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments