Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్ బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు...

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (14:15 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. సంరక్షణా కేంద్రంలో విద్యాభ్యాసం చేసే బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు పంపుతున్న వికృత చర్య ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రంలోని డియోరియో జిల్లాలో బాలికల సంరక్షణ కేంద్రం ఒకటి ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థినిలు ఉంటూ చదువుకుంటున్నారు. ఈ కేంద్రంలో ఉండే అమ్మాయిలకు మత్తుమందిచ్చి విలాసవంతమైన విటుల దగ్గరకు పంపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. 
 
ఈ కేంద్రం నుంచి తప్పించుకున్న 11 యేళ్ళ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ, వింధ్యవాసిని మహిళ, బాలిక సంరక్షణ కేంద్రంలో ఈ రాకెట్ జరుగుతున్నట్టు తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. దీంతో ఈ కేంద్రం డైరెక్టర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments