ఎక్కువ మార్కులు కావాలంటే.. ముద్దివ్వమన్నాడు.. జైలుకెళ్లాడు

ఎక్కువ మార్కులు కావాలంటే.. ముద్దివ్వాలంటూ ప్రొఫెసర్ చేసిన డిమాండ్‌కు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్‌ను పోలీసులు అర

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (11:43 IST)
ఎక్కువ మార్కులు కావాలంటే.. ముద్దివ్వాలంటూ ప్రొఫెసర్ చేసిన డిమాండ్‌కు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బాధిత విద్యార్థిని జూనియర్ కాలేజీలో కామర్స్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతోంది. 
 
ఎక్కువ మార్కులు కావాలంటే ముద్దివ్వాలని ప్రొఫెసర్ డిమాండ్ చేశాడు. తమ కుమార్తె కొన్ని రోజులుగా ముభావంగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పాలంటూ అడగడంతో ప్రొఫెసర్ సంగతిని బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 
 
మరోవైపు ఈ కేసులో నిందిత ప్రొఫెసర్‌పై సత్వర చర్యను తీసుకునే విధంగా మద్దతు కోసం వారు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. ఫలితంగా నిందితుడిపై ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments