Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఏపీకి కిరణ్ బేడి.. తెలంగాణకు ఎవరో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే దిశగా రంగం సిద్ధమవుతోంది.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం రెడీ అవుతోంది. తాజాగా ఎన్డీయేకు టీడీపీ గు

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (10:31 IST)
తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే దిశగా రంగం సిద్ధమవుతోంది.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం రెడీ అవుతోంది.  తాజాగా ఎన్డీయేకు టీడీపీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో, ఏపీ గవర్నర్‌గా కిరణ్ బేడీనే సరైన ఛాయిస్‌ అని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించాలని ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించే కిరణ్ బేడీని ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే యోచనలో వుంది. 
 
అలాగే తెలంగాణ రాష్ట్రానికి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీఎస్కే శర్మ పేరును కూడా కేంద్రం ప్రతిపాదనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లను నియమించనుంది. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహిరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments