Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఏపీకి కిరణ్ బేడి.. తెలంగాణకు ఎవరో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే దిశగా రంగం సిద్ధమవుతోంది.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం రెడీ అవుతోంది. తాజాగా ఎన్డీయేకు టీడీపీ గు

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (10:31 IST)
తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే దిశగా రంగం సిద్ధమవుతోంది.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం రెడీ అవుతోంది.  తాజాగా ఎన్డీయేకు టీడీపీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో, ఏపీ గవర్నర్‌గా కిరణ్ బేడీనే సరైన ఛాయిస్‌ అని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించాలని ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించే కిరణ్ బేడీని ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే యోచనలో వుంది. 
 
అలాగే తెలంగాణ రాష్ట్రానికి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీఎస్కే శర్మ పేరును కూడా కేంద్రం ప్రతిపాదనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లను నియమించనుంది. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహిరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments