Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరిడీ సాయి సేవలో ప్రధాని నరేంద్ర మోదీ...

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (16:05 IST)
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాల సందర్శంగా సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మోదీకి జ్ఞాపికను బహుకరించారు. 
 
శతాబ్ది ఉత్సవాల స్మారకంగా వెండి నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. ప్రధాని వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను మోదీ అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments