Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండవ మోతాదు తీసుకున్న ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:39 IST)
ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండవ మోతాదును గురువారం తీసుకున్నారు. తొలి వ్యాక్సిన్‌ తీసుకున్న 37 రోజుల తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండవ డోసు వేయించుకున్నారు.

అదేవిధంగా అర్హత ఉన్న వారందరూ టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్‌ రెండవ దశ ప్రక్రియ మొదలైన ర్వాత అతనర్చి గా మా1న మోడీ..టీకా తొలి మోతాదును తీసుకున్నారు.

రెండవ డోసు తీసుకున్న ఫోటోను ట్వీట్‌ చేసిన ఆయన..వైరస్‌ను అంతమొందించే మార్గాల్లో టీకా ఒకటని అన్నారు. ' ఈ రోజు ఎయిమ్స్‌లో టీకా రెండవ డోసు తీసుకున్నారు.

వైరస్‌ను కట్టడి చేసేందుకు మన వద్ద ఉన్న మార్గాల్లో టీకా ఒకటి. మీరు టీకాకు అర్హులయితే.. డోసులను తీసుకోండి' అని ట్వీట్‌ చేశారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం వినియోగించే పోర్టల్‌ లింక్‌ను కూడా ట్వీట్‌కు జత చేశారు. కాగా, ప్రధాని మోడీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకాను తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments