Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండవ మోతాదు తీసుకున్న ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:39 IST)
ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండవ మోతాదును గురువారం తీసుకున్నారు. తొలి వ్యాక్సిన్‌ తీసుకున్న 37 రోజుల తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండవ డోసు వేయించుకున్నారు.

అదేవిధంగా అర్హత ఉన్న వారందరూ టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్‌ రెండవ దశ ప్రక్రియ మొదలైన ర్వాత అతనర్చి గా మా1న మోడీ..టీకా తొలి మోతాదును తీసుకున్నారు.

రెండవ డోసు తీసుకున్న ఫోటోను ట్వీట్‌ చేసిన ఆయన..వైరస్‌ను అంతమొందించే మార్గాల్లో టీకా ఒకటని అన్నారు. ' ఈ రోజు ఎయిమ్స్‌లో టీకా రెండవ డోసు తీసుకున్నారు.

వైరస్‌ను కట్టడి చేసేందుకు మన వద్ద ఉన్న మార్గాల్లో టీకా ఒకటి. మీరు టీకాకు అర్హులయితే.. డోసులను తీసుకోండి' అని ట్వీట్‌ చేశారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం వినియోగించే పోర్టల్‌ లింక్‌ను కూడా ట్వీట్‌కు జత చేశారు. కాగా, ప్రధాని మోడీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకాను తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments