Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేసింగ్ అభిరుచి గల బాలుడికి సైకిల్ కొనిచ్చిన రాష్ట్రపతి కోవింద్

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (16:47 IST)
లక్ష్యసాధనకు ప్రోత్సాహం అవసరం. ఢిల్లీకి చెందిన రియాజ్ అనే బాలుడు సైకిల్ రేసింగ్‌లో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటూ ప్రతి రోజు విద్యతో పాటు రేసింగ్ ప్రాక్టీసు చేస్తున్నాడు. రియాజ్‌కు చాంపియన్‌గా నిలవాలనే కోరిక. దీంతో కఠోర సాధన చేస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆ బాలుడికి రేసింగ్ సైకిల్‌ను కానుకగా కొని ఇచ్చారు.
 
రియాజ్ ఢిల్లీ లోని సూర్యోదయ బాలవిద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. రియాజ్ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు రేసింగ్‌కు అవసరమైన డబ్బు కోసం హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ విషయం రాష్ట్రపతి దృష్టికి వచ్చింది. దీనితో రాష్ట్రపతి ఆ బాలుడికి అతి ఖరీదైన రేసింగ్ సైకిల్ కొని ఇచ్చి ప్రోత్సహించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశీర్వదించారు.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments