Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసీదుల్లో విదేశీయులను దాచివుంచిన ప్రొఫెసర్ ... అరెస్టు

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (14:46 IST)
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మీట్ తర్వాత మసీదుల్లో విదేశీయులను దాచివుంచిన ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. జమాతేకు చెందిన ఇండోనేషియా, థాయ్‌లాండ్ పౌరులను మసీదుల్లో దాచిపెట్టారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 
 
ఏడుగురు ఇండొనేషియా, 9 మంది థాయ్‌లాండ్ పౌరులను అరెస్టు చేశారు. అంతేకాదు వీరికి సహకరించిన 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ సహా మొత్తం 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
జమాతే సభ్యులను దాయడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని మసీదుల్లో జమాతేకు చెందిన సభ్యులను దాచి ఉంచే అవకాశం ఉందనే కోణంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.  
 
కాగా, గత మార్చి నెలలో ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్‌లో ఓ మత సమ్మేళనం జరిగింది. ఇందులో ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో హెచ్చరికలు వచ్చినా బేఖాతరు చేస్తూ వందలాది మంది సదస్సు జరిగిన భవనంలోనే ఉండిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments