అసత్యాలతో కాలం వెళ్లదీసిన అరవింద్ కేజ్రీవాల్ : బీజేపీ

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (13:48 IST)
బీజేపీ దక్షిణాది రాష్ట్రాల కార్యకర్తల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, పార్టీ జాతీయ సత్య కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు  మాట్లాడుతూ
 బీజేపీలో మాత్రమే ఎవరైనా బూత్ అధ్యక్షుడి నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు వరకు కావచ్చు. అది మా పార్టీలోనే సాధ్యం అన్నారు.
 
 
ఢిల్లీ ఎన్నికలు మాకు చాలా కీలకమైనవి అని ఢిల్లీలో అభివృద్ధి పనులు బీజేపీ హయాంలోనే జరిగాయి అన్నారు.
 మోడీపై విమర్శలు చేస్తున్న పార్టీలు ప్రజలు తిరస్కరానికి గురవుతున్నాయి అన్నారు. రాహుల్ గాంధీ, మోడీని 5 ఏళ్ళు విమర్శించారు. కానీ ఆ పార్టీ  సీట్లు ఏ మాత్రం పెరగలేదు. రాహుల్ గాంధీని చూసి మోడీతో పోటీ పడ్డారు చంద్రబాబు. చివరకు అధికారం కోల్పోయారు.  కేసీఆర్ కూడా హైదరాబాద్ కొడుక్కి అప్పగించి ఢిల్లీకి వద్దమని ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం చేశారు. 
 
కానీ లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ కి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా మోడీని విమర్శిస్తూ వున్నారు. అందుకే డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్నాం అని మురళీధర్ రావు చెప్పారు. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ఐదేళ్ళు అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments