Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఆ పనిచేశారు.. కర్ణాటక సీఎంకు నోటీసు

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (17:57 IST)
తెలంగాణలో మోడల్ ప్రవర్తనను ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కర్ణాటక ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వార్తాపత్రికలలో కర్ణాటక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విజయాలను ఎత్తిచూపుతూ ప్రకటనలు జారీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీఐ తెలిపింది. తక్షణమే అటువంటి ప్రకటనలను నిలిపివేయాలని ఆదేశించింది. 
 
ఈ చర్య కమిషన్ ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. సోమవారం కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments