Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఆ పనిచేశారు.. కర్ణాటక సీఎంకు నోటీసు

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (17:57 IST)
తెలంగాణలో మోడల్ ప్రవర్తనను ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కర్ణాటక ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వార్తాపత్రికలలో కర్ణాటక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విజయాలను ఎత్తిచూపుతూ ప్రకటనలు జారీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీఐ తెలిపింది. తక్షణమే అటువంటి ప్రకటనలను నిలిపివేయాలని ఆదేశించింది. 
 
ఈ చర్య కమిషన్ ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. సోమవారం కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments