Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ అంటే యశోదాబెన్‌కు ప్రేమ ఎక్కువ.. పేపర్ కటింగ్స్ సేకరించి?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సి. నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి సహజసిద్ధంగా మానవ స్పందనలు వుండవన్నారు. మిగిలిన వారికంటే భిన్నంగా వుండాలనే భావన మోదీకి చిన్నప్

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (12:25 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సి. నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి సహజసిద్ధంగా మానవ స్పందనలు వుండవన్నారు. మిగిలిన వారికంటే భిన్నంగా వుండాలనే భావన మోదీకి చిన్నప్పటి నుంచి వుందంటూ చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్‌లో పనిచేయాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నారని తెలిపారు. 
 
అందుకే తల్లి, అన్నయ్య, సోదరి, భార్య ఎవరిపైనా మోదీకి ప్రేమ లేదు. తల్లిని కూడా పుట్టినరోజు నాడే మోదీ కలుస్తారు. అయితే మోదీ అంటే యశోదాబెన్‌కు ఎనలేని ప్రేమ. మోదీ పేపర్ కటింగ్స్ అన్నీ సేకరించి ఆమె దాచిపెట్టుకుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంకా మోదీకి స్నేహితులెవ్వరూ లేరు. సన్నిహితులైన వాఘేలా, తొగాడియాను కూడా మోదీ దూరం చేసుకున్నారు. 
 
ఇతరుల లోపాలను గుర్తించడం వరకే మోదీ చేయగలరు. మోదీ తన బంధువులను కుటుంబీకులను ఏమాత్రం పట్టించుకోరు.  హిందూమతం పట్ల మోదీకి ఎటువంటి ప్రేమలేదు.. ఆ మతాన్ని వాడుకుంటున్నారని సి నరసింహారావు తెలిపారు. 
 
అహ్మదాబాద్‌లో వంద ఆలయాలను ఎందుకు కూలగొట్టారని ప్రశ్నించినందుకే ప్రవీణ్ తొగాడియాను ఆయన జైలులో పెట్టించారని గుర్తు చేశారు. మోదీ పరిజ్ఞానం లేదని.. మోదీ మంత్రివర్గంలో సమర్థులు లేరని, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రమే ఆయనకు చక్కని అనుచరుడని సి నరసింహారావు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments