ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (22:42 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు గాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరింత ప్రమాదకరస్థాయికి దిగజారుతోంది. దీంతో ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం దృష్టిసారించింది. నగరంలో కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించింది. మరోవైపు, విద్యుత్ వాహనాల రవాణాను మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోనున్నారు. 
 
ఢిల్లీ వాయు నాణ్యత మరింత క్షీణిస్తోన్న వేళ ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఇంకా 37 శాతం పాత (బీఎస్‌ I నుంచి బీఎస్‌ III) వాహనాలు ఉన్న విషయాన్ని ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 
 
ఈ నేపథ్యంలో ఈవీ వాహనాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకు సంబంధించి సబ్సిడీలతోపాటు ఛార్జింగ్‌ స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను గణనీయంగా తగ్గించాలని ఆదేశించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments