Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ... 40 గంటల్లో 23 సమావేశాలు..

Webdunia
సోమవారం, 23 మే 2022 (15:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటీవలే ఒక్క రోజు పాటు నేపాల్ దేశ పర్యటనకు వెళ్లిన ఆయన ఇపుడు రెండు రోజుల పాటు జపాన్ దేశ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందులో క్వాడ్ సదస్తుతో పాటు జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన భేటీకానున్నారు.
 
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యోకు చేరుకున్న ప్రధాని ఓ హోటల్‌లో బస చేయనున్నారు. ఇక్కడ జరిగే క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొని పలు దేశాధినేతలతో ఆయన చర్చలు జరుపనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఏకంగా 40 గంటల్లో 23 సదస్సుల్లో పాల్గొనున్నారు.
 
జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అవుతారు. ఈ పర్యటన భారత్ జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా విస్తృత స్థాయి చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments