Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ కానుకల వర్షం

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (14:00 IST)
తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానుకల వర్షం కురిపించారు. ఇందులోభాగంగా గ్లోబల్ మెడిసిన్ సెంటర్, డెయిరీ కాంప్లెక్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఆయన మూడు రోజుల పాటు గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మంగళవారం బనస్కాంతలోని దేవదార్‌లోని బనాస్ డెయిరీ కాంప్లెక్స్‌‍లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 
 
అంతేకాకుండా, జామ్ నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబెల్ సెంటర్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో మొత్తం 22 వేల కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ ప్రాజెక్టులను బహుమతిగా తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments