Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలి వేదికగా భేటీకానున్న భారత్ - బ్రిటన్ ప్రధానులు

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (17:42 IST)
భారత్, బ్రిటన్ దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, రిషి సునక్‌లు ఒకచోట భేటీకానున్నారు. ఇండోనేషియా రాజధాని బాలిలో వీరిద్దరూ సమావేశం కానున్నారు. బాలి వేదికగా వచ్చే నెలలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఆ సమయంలో వీరిద్దరూ సమావేశంకానున్నారు. ఇందుకోసం వారిద్దరూ అంగీకరించారు. పైగా, ఈ భేటీపై బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
 
ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్‌లు ప్రపంచ ఆర్థిక శక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి సమ్మతం తెలిపారని ఈ ప్రకటనలో తెలిపింది. 
 
ఇదిలావుంటే, ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునక్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఇరు దేశాల అర్థాంతరంగా ఆగిపోయిన మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు తిరిగి కొనసాగించే విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments