Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుశినగర్ నుంచి నేపాల్‌కు ప్రధాన నరేంద్ర మోడీ

Webdunia
సోమవారం, 16 మే 2022 (13:10 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ దఫా ఆయన నేపాల్ దేశాన్ని ఎంచుకున్నారు. బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాన్ ప్రధాని షేర్ బహూదర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఖాట్మండుకు వెళ్లనున్నారు. 
 
ఇందుకోసం ముందుగా ఆయన ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుశినగర్‌కు చేరుకుంటారు. అక్కడ మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. పిమ్మట కుశి నగర్ నుంచి ఆయన ఖాట్మండుకు బయలుదేరి వెళ్తారు. 
 
లుంబిని డెవలప్‌మెంట్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. లుంబిని గౌతమ బుద్ధుని జన్మస్థలమైన విషయం తెల్సిందే. అందుకే  ఈ ప్రాంతాన్ని బౌద్ధ సంస్కృతి, వారసత్వం కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
దీనికి భారత్ కూడా ఆర్థిక సాయం చేస్తుంది. ఈ కేంద్ర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు, ఈ పర్యటన సమయంలో ఇరు దేశాల మధ్య ఐదు కీలక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

Karthik Raju: సరికొత్తగా విలయ తాండవం వుంటుందన్న కార్తీక్ రాజు

Nani 34: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా పురుష చిత్రీకరణ పూర్తి

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments