Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ 'ఫిదా'... ఆ కుర్రోడికి ఫోన్ చేశారు.. ఎందుకో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఫిదా' అయిపోయారు. అంతటితో ఆగలేక ఆయన స్వయంగా ఆ కుర్రోడికి ఫోన్ చేసిమరీ అభినందించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని భుజ్‌కు చెందిన మనోజ్ సోనీ అనే చిత్రకారుడు ప్ర

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (12:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఫిదా' అయిపోయారు. అంతటితో ఆగలేక ఆయన స్వయంగా ఆ కుర్రోడికి ఫోన్ చేసిమరీ అభినందించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని భుజ్‌కు చెందిన మనోజ్ సోనీ అనే చిత్రకారుడు ప్రధాని నరేంద్ర మోడీని మురిపించాడు.
 
ఐదు నెలలు శ్రమించి 80 చదరపు అడుగుల సైజులో కలర్ పెన్సిళ్లను ఉపయోగించి అద్భుతమైన మోడీ బొమ్మను గీశాడు. దీన్ని మోడీకి స్థానిక బీజేపీ నేతలు పంపగా.. ఆయన ఫిదా అయిపోయారు.
 
ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ  ఫోన్ చేసి మరీ మనోజ్‌ని అభినందించారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పైగా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పెన్సిల్ స్కెచ్‌గా చెబుతున్నారు.
 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments