Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా సీఈఓతో ప్రధాని సమావేశం.. 5జీ జర్నీ, 6జీ ప్రణాళికలపై చర్చ

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (12:42 IST)
నోకియా సీఈఓ పెక్కా లండ్ మార్క్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. నెక్స్ట్-జెన్ డిజిటల్ ఇన్‌ఫ్రా గురించి చర్చించారు. భారతదేశంలో 5జీలో దాని తదుపరి దశ డిజిటల్ పరివర్తనకు నోకియా ఎలా దోహదపడుతుంది అనే దానిపై ఇద్దరూ సుదీర్ఘంగా మాట్లాడినట్లు నోకియా ప్రెసిడెంట్, సీఈవో ధ్రువీకరించారు. నోకియా ప్రెసిడెంట్, సీఈఓ పెక్కా లండ్‌మార్క్‌తో భేటీని ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీ కూడా ధృవీకరించారు.  
 
ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, "మిస్టర్ పెక్కా లండ్‌మార్క్‌తో ఫలవంతమైన సమావేశం, దీనిలో మేము సాంకేతికతకు సంబంధించిన అంశాలను" చర్చించినట్లు తెలిపారు. 
 
పెక్కా లండ్‌మార్క్ ట్వీట్ చేస్తూ, "ప్రధాని మోదీని కలవడం మరియు భారతదేశం 5G ప్రయాణానికి, తదుపరి దశ డిజిటల్ పరివర్తనకు నోకియా ఎలా సహకరిస్తోంది. భారతదేశం 6G ఆశయాలకు మేము ఎలా మద్దతు ఇవ్వాలనుకుంటున్నామో చర్చించడం ఒక విశేషం." అంటూ పేర్కొన్నారు. 
 
నోకియా మాత్రమే కాదు, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా భారతదేశం డిజిటల్ నెట్‌వర్క్‌ను ప్రశంసించారు. భారత దేశం 'భవిష్యత్తులో చౌకైన 5G మార్కెట్' అవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల శాతం చాలా ఎక్కువ అంటూ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments