Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారక నగరం మునిగిన ప్రాంతంలో ప్రధాని మోడీ సాహసం...

వరుణ్
ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (16:18 IST)
శ్రీకృష్ణుడు జన్మస్థావరంగా చెప్పుకునే ద్వారకం నగరం మునిగిన ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాహసం చేశారు. ద్వారాక వద్ద అతిపెద్ద కేబుల్ వంతెనను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత ఆక్సిజన్ మాస్క్ ధరించి సముద్రంలోకి దిగారు. పిమ్మట ద్వారకాధీస్ ఆలయంలోని శ్రీకృష్ణుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఆదివారం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక వద్ద అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి సుదర్శన వంతెనను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను సందర్శించేందుకు ప్రధాని మోడీ ఆక్సిజన్ మాస్కులు ధరించి సముద్ర జలాల్లోకి దిగాు. దీనీపై ఆయన ట్వీట్ చేశారు. 
 
"అగాధ జలాల్లో మునిగివున్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్ళడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది. ప్రాచీల కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి, కాలాతీత భక్తిభావానికి నేను అనుసంధానించబడ్డానన్న భావన కలిగింది. భగవాన్ శ్రీకృష్ణుడి దీవెనలు అందరికీ లభించుగాక" అంటూ ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ మేరరకు తన పర్యటన ఫోటోలను ఆయన షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments