Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం-కిసాన్ పథకం.. ఈ-కేవైసీ ఆప్షన్‌ పునరుద్ధరణ

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (13:55 IST)
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంలో ఈ-కేవైసీ ఆప్షన్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పినట్లైంది. 
 
రైతులకు ఈ పథకంలో భాగంగా ఏటా 3 దఫాల్లో రూ.6 వేలను వారి ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. 11వ విడతలో భాగంగా పథకం సాయం పొందేందుకు గతంలో ఈ-కేవైసీ తప్పనిసరి అని చెప్పింది. ఆ తర్వాత ఈ-కేవైసీని తాత్కాలికంగా రద్దు చేసింది. 
 
ప్రస్తుతం తిరిగి పునరుద్ధరించింది. ఇందులో భాగంగా పథకం నుంచి ప్రయోజనం పొందే రైతులు మే 31, 2022లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. 
 
ఈ-కేవైసీని పూర్తి చేసేందుకు రైతులు సీఎస్‌సీ(కామన్ సర్వీసు సెంటర్ల)కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. 
 
ఆ తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కేంద్రం సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments