Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో చెన్నైలో ప్లాస్మా బ్యాంక్!

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (16:32 IST)
చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో త్వరలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు కానుంది. కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మా సేకరించి బాధితులకు అందించి, వారిలో వైరస్ నిరోధకత పెంచేది ప్లాస్మా చికిత్స. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఈ చికిత్స విధానానికి ఐసీఎంఆర్ అంగీకారం తెలిపింది. చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో 25 మంది, మదురై, తిరునల్వేలి ప్రభుత్వాసుపత్తులలో తలా ఒకరు చొప్పున ప్లాస్మా చికిత్సతో కోలుకున్నారు. 
 
దీంతో ఈ చికిత్స విధానాన్ని విస్తృత పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ త్వరలో ప్రారంభం కానుంది. దేశంలో ఇలాంటి బ్యాంక్ ఢిల్లీలో ఉండగా, తమిళనాడులో రెండవది. కరోనా నుండి కోలుకున్న వారు రక్తదానం చేయాలని ప్రభుత్వం కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments