Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:36 IST)
చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమైంది. దేశంలో ఢిల్లీ తరువాత ప్లాస్మా బ్యాంక్ చెన్నైలో రెండవది.

ఒకేసారి ఏడుగురు రక్తదానం చేసేందుకు వసతి. రుా. 2 కోట్లతో ఆధునిక పరికరాలతో ఏర్పాటైన ఈ బ్యాంక్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. విజయభాస్కర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.

ఎస్ ఆర్ ఎం వైద్యకళాశాలలో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు కూడా చేపట్టారు. తాజాగా వ్యాక్సిన్ ను మనుష్యులపై ప్రయెాగించేందుకు అనుమతులు లభించడంతో సోమవారం పరిశోధనలు ప్రారంభించారు. ఈ మేరకు ఎస్ ఆర్ ఎం పరిశోధన కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments