చెన్నైలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:36 IST)
చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమైంది. దేశంలో ఢిల్లీ తరువాత ప్లాస్మా బ్యాంక్ చెన్నైలో రెండవది.

ఒకేసారి ఏడుగురు రక్తదానం చేసేందుకు వసతి. రుా. 2 కోట్లతో ఆధునిక పరికరాలతో ఏర్పాటైన ఈ బ్యాంక్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. విజయభాస్కర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.

ఎస్ ఆర్ ఎం వైద్యకళాశాలలో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు కూడా చేపట్టారు. తాజాగా వ్యాక్సిన్ ను మనుష్యులపై ప్రయెాగించేందుకు అనుమతులు లభించడంతో సోమవారం పరిశోధనలు ప్రారంభించారు. ఈ మేరకు ఎస్ ఆర్ ఎం పరిశోధన కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments