Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (10:20 IST)
దేశరాజధాని ఢిల్లీలో వరుసగా 12 రోజు అంటే ఈరోజు(శనివారం)కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుపై 35 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 37 పైసలు చొప్పున పెరిగింది.

దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 90.58, డీజిల్ ధర రూ.80.97కు చేరుకుంది. దీనికి ముందు శుక్రవారం ఢిల్లీలో పెట్రోల్ ధర తొలిసారిగా 90 రూపాయలు దాటింది.

అలాగే డీజిల్ ధర రూ. 80.60కి చేరుకుంది. డీజిల్, పెట్రోలుతో పాటు వంటగ్యాస్ ధర కూడా పెరుగుతూ వస్తోంది. ఈ ధరల పెరుగుదల సామాన్యునికి పెను భారంగా పరిణమించింది. మరోవైపు పెట్రో ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments