Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో కూలిన సొరంగం.. శిథిలాల కింద అనేకమంది..?

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:25 IST)
Jammu kashmir
జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలింది. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రాత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఘటనాస్థలికి చేరుకున్న ఆర్మీ, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. టన్నెల్ కూలిపోవడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఏర్పడింది.
 
సొరంగం కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు జమ్మూ కాశ్మీర్ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. పోలీసులు,సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
 
సొరంగం లోపల చిక్కుకున్న పదిమంది సొరంగం ఆడిట్ చేసే పనిని నిర్వహించే సంస్థకు చెందినవారని అధికారులు తెలిపారు.
 
ఈ ఘటనలో సొరంగం ముందు భాగంలో నిలిపి ఉంచిన బుల్డోజర్లు, ట్రక్కులతో సహా అనేక యంత్రాలు, వాహనాలు దెబ్బతిన్నాయి.
 
రాంబన్ డిప్యూటీ కమిషనర్ మసరతుల్ ఇస్లామ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోహిత శర్మ సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments