Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువుకు కన్యత్వ పరీక్ష - టెస్టులో విఫలమైందంటూ కట్నం డిమాండ్

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (21:40 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో సభ్యసమాజం తలదించుకునే హేయమైన ఘటన చోటుచేసుకుంది. 24 యేళ్ళ నవ వధువుకు పెళ్లయిన తొలి రోజే కన్యత్వ పరీక్షను అత్తమామలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆ వధువు విఫలం కావడంతో రూ.10 లక్షల కట్నం డిమాండ్ చేశారు. దీంతో ఆ వధువు పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని భిల్వారాలో మే 11వ తేదీన ఓ యువతికి వివాహం జరిగింది. అదే రోజు రాత్రి కన్యత్వ పరీక్ష నిర్వహించారని ఆ యువతి తాజాగా ఆరోపించింది. తాను ఆ పరీక్షలో విఫలం కావడంతో భర్త, అత్తమామలు తనపై దాడి చేశారని వాపోయింది. మే 31 స్థానిక ఆలయంలో కుల పంచాయతీ జరిపి తాను శీలవతిని కాదని ముద్ర వేశారని, రూ.10 లక్షలు గ్రామ పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. 
 
ఈ యువతికి పెళ్లికి ముందే పక్కింటి వ్యక్తి చేతిలో అత్యాచారనికి గురైందని, ఈ విషయం తెలుసుకున్న అత్తమామలు ఈ కన్యత్వ పరీక్షలు నిర్వహించాలని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుభాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం