Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం పళనిస్వామికి హైకోర్టులో ఊరట... ఓపీఎస్‌కు చుక్కెదురు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (17:07 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. జూలై 11వ తేదీన ఆయన సారథ్యంలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లుతుందని తేల్చి చెప్పింది. పైగా, ఈ అంశంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
జూలై 11వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో పార్టీ నేతలంతా కలిసి పళనిస్వామిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అయితే, ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పార్టీ కన్వీనర్ హోదాలో మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు సింగల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదన తీర్పునిచ్చింది. 
 
దీంతో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పళనిస్వామి హైకోర్టు బెంచ్‌లో అప్పీల్ చేసారు. ఈ అప్పీల్ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. మరోవైపు, హైకోర్టు తీర్పును వెలువరించగానే ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments