పాకిస్థాన్ వక్రబుద్ధి.. బీహార్ ద్వారా భారత్‌లోకి ఉగ్రవాదులు?

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (18:08 IST)
పాకిస్థాన్ వక్రబుద్ధి మళ్లీ మళ్లీ బయటపడుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనాతో అట్టుడుకిపోతుంటే.. భారత్‌లో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తోంది. మొన్నటికి మొన్న దేశంలోకి కరోనా పాజిటివ్ అని తేలిన ఉగ్రవాదులను ఎల్ఓసీలోకి పంపేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నించింది. కానీ ఆ ఉగ్రవాదులు ప్రయత్నాలకు భారత సైన్యం చెక్ పెట్టింది.
 
అయితే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. ఆ కరోనా మహమ్మారిని అంటించుకుని.. దేశంలో బయో ఉగ్రవాదానికి తెరలేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న బీహార్ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేశారు. 
 
నేపాల్ సరిహద్దుల ద్వారా.. కరోనా పాజిటివ్ ఉన్న ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి.. తద్వారా కరోనా వ్యాప్తిని విస్తరింపజేయాలని పాకిస్థాన్‌ ఈ బయో కుట్రలకు తెరలేపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments