సరిగ్గా బుద్ధి చెప్పిన భారత్.. జాతీయ జెండాను తలకిందులు చేసిన పాకిస్థాన్..

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (10:19 IST)
పాకిస్థాన్ సైన్యానికి భారత దళాలు సరిగ్గా బుద్ధి చెప్పాయి. ప్రతీసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే పాక్ సైన్యానికి భారత జవాన్లు తగిన విధంగా బుద్ధి చెప్పారు. గత మూడు రోజులుగా జమ్మూకాశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద పాక్ గత మూడు రోజులుగా కాల్పులకు తెగబడుతోంది.
 
దీంతో ఎదురు కాల్పులు ప్రారంభించిన భారత్ 12 మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. భారత్ కాల్పుల్లో మరో 22 మంది పాక్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక పాకిస్థాన్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. 
 
భారత సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించడంతో పాక్ సైన్యం వణికిపోయింది. తమ జాతీయ జెండాలను తలకిందులు చేసి ఓటమిని అంగీకరించింది. కాల్పులు ఆపాలంటూ పరోక్షంగా సంకేతాలు పంపడంతో భారత సైన్యం కాల్పులు ఆపింది. భారత కాల్పుల్లో గాయపడిన వారిని పాక్ సైన్యం హెలికాప్టర్లలో ఆస్పత్రికి తరలించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

Anil Ravipudi: ట్రెండ్ కు తగ్గ చిత్రంగా మటన్ సూప్ : అనిల్ రావిపూడి

Tarun Bhaskar: గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే కాన్సెప్ట్ తో బా బా బ్లాక్ షీప్ : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments