Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో జమాతే ఆస్తులు సీజ్

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (13:12 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జమాతే ఇస్లామీ (జేఈఐ) సంస్థకు చెందిన ఆస్తులన్నీ అధికారులు సీజ్ చేశారు. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న వేర్పాటువాద సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, దశాబ్దాలుగా కాశ్మీర్‌ లోయలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తూ, గట్టి పట్టున్న జమాతే ఇస్లామీ (జేఈఐ) సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, ఆ సంస్థకు చెందిన ఆస్తులను సీజ్ చేసింది. 
 
శ్రీనగర్, ఇతర ప్రాంతాల్లోని జమాతే ఆ సంసంస్థకు చెందిన సంస్థలు, కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించిన అధికారులు సుమారు 70 ఆస్తుల్ని సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నదనే ఆరోపణలతో జమాతే సంస్థపై కేంద్ర హోంశాఖ ఐదేళ్ళపాటు నిషేధం విధించిన విషయం తెల్సిందే. గత నాలుగు రోజుల్లోనే ఆ సంస్థకు చెందిన 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments