Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సెకండ్ వేవ్.. 329మంది మృతి.. రోజుకు 20మంది..

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (17:35 IST)
కరోనా సెకండ్ వేవ్ వైద్యులను బలితీసుకుంటోంది. రెండో దశలో ఇది ఏకంగా 329 మంది వైద్యుల ప్రాణాలను హరించినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. వీరిలో దాదాపు 80 మంది ఒక్క బీహార్‌కు చెందినవారేనని పేర్కొంది. ఢిల్లీలో 73 మంది మరణించారని తెలిపింది. కరోనా బారినపడి ఉత్తరప్రదేశ్‌లో 41 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐఎంఏ వివరించింది.
 
ప్రమాదకరమైన ఈ మహమ్మారి బారినపడి రోజుకు సగటున 20 మంది వైద్యులు కన్నుమూస్తున్నారని ఐఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మృతి చెందిన వారిలో ప్రభుత్వ, ప్రైవేటు, మెడికల్ ఆసుపత్రులలోని వైద్యులు ఉన్నట్టు ఐఎంఏ వివరించింది. 
 
గత రెండు నెలల్లో 270 మంది వైద్యులు రెండో వేవ్ కారణంగా మరణించారని మంగళవారం ఐఎంఏ తెలిపింది. ఇప్పుడీ సంఖ్య 300 దాటింది. ఇక తొలి వేవ్‌లో గతేడాది 748 మంది వైద్యులు కరోనాతో మరణించారని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments