Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క బిస్కెట్ తగ్గింది.. అంతే కోర్టుకెళ్లాడు.. లక్ష పొందాడు..

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (16:35 IST)
సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్‌ ప్యాకెట్‌పై 16 బిస్కెట్ల సంఖ్య ఉంటుంది. కానీ అందులో కేవలం 15 బిస్కెట్లు మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన డిల్లిబాబు అనే వ్యక్తి స్థానిక డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్సల్ ఫోరంలో ఫిర్యాదు చేశాడు.
 
ప్యాకెట్‌లో బిస్కెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో సదరు బిస్కెట్ కంపెనీ ఈ వినియోగదారుడు కన్‌జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశాడు. బిస్కెట్‌ ప్యాకెట్‌పై సూచించిన సంఖ్య కంటే ఒకటి తక్కువగా ఉండటాన్ని కన్‌జ్యూమర్‌ ఫోరం తీవ్రంగా పరిగణించింది. 
 
వినియోగదారులను మోసం చేయడాన్ని తప్పుపట్టింది. దీంతో ఫిర్యాదు దారుడికి ఏకంగా లక్ష రూపాయలు చెల్లించాలని బిస్కెట్‌ కంపెనీని ఆదేశించింది. ఆ బ్యాచ్‌ బిస్కెట్‌ ప్యాకెట్ల విక్రయాలను కూడా నిలిపివేయాలని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments