Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం - ఏరుకునేందుకు ఎగబడిన జనం

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (11:47 IST)
గుజరాత్ రాష్ట్రంలోని మోహసానాలో ఓ వ్యక్తి ఇంటిపై నుంచి రూ.500 నోట్లను ఎదజల్లాలు. ఇవి వర్షాన్ని తలపించింది. ఈ నోట్లను ఏరుకునేందుకు స్థానికులు ఎగబగడ్డారు. తమ కుమారుడిని విహహాన్ని పురస్కరించుకుని జిల్లాలోని కడీ తాలూకాలోని గ్రామంలో ఓ కుటుంబం ఇంటిపై నుంచి నోట్లను వెదజల్లారు. డాబా నిల్చొన్న వ్యక్తులు ఈ నోట్లను కిందికి విసిరి వేసే వీడియోలు ఉపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
డాబాపై నుంచి నోట్లను కిందికి విసిరివేయడంతో ఆ నోట్లు గాల్లోకి ఎగురుతూ వర్షం కురుస్తున్నట్టుగా కనిపించాయి. ఈ నోట్లను ఏరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. గాల్లో ఎగురుతున్న నోట్లను పట్టుకునేందుకు జనం పోటీ పడటంతో తోపులాట కూడా జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అయిన కరీంబాయి దాదుబాయి జాదవ్ మేనల్లుడు రజక్ వివాహాన్ని పురస్కరించుకుని ఆ కుటుంబ సభ్యులు ఈ నోట్లను వెదజల్లారు. వీరి కుటుంబంలో రజక్ ఒక్కడే మగ సంతానం కావడంతో అతడి పెళ్లి సందర్భంగా ఆనందంతో వారిలా నోట్లను గాల్లోకి విసిరారని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments