ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం - ఏరుకునేందుకు ఎగబడిన జనం

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (11:47 IST)
గుజరాత్ రాష్ట్రంలోని మోహసానాలో ఓ వ్యక్తి ఇంటిపై నుంచి రూ.500 నోట్లను ఎదజల్లాలు. ఇవి వర్షాన్ని తలపించింది. ఈ నోట్లను ఏరుకునేందుకు స్థానికులు ఎగబగడ్డారు. తమ కుమారుడిని విహహాన్ని పురస్కరించుకుని జిల్లాలోని కడీ తాలూకాలోని గ్రామంలో ఓ కుటుంబం ఇంటిపై నుంచి నోట్లను వెదజల్లారు. డాబా నిల్చొన్న వ్యక్తులు ఈ నోట్లను కిందికి విసిరి వేసే వీడియోలు ఉపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
డాబాపై నుంచి నోట్లను కిందికి విసిరివేయడంతో ఆ నోట్లు గాల్లోకి ఎగురుతూ వర్షం కురుస్తున్నట్టుగా కనిపించాయి. ఈ నోట్లను ఏరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. గాల్లో ఎగురుతున్న నోట్లను పట్టుకునేందుకు జనం పోటీ పడటంతో తోపులాట కూడా జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అయిన కరీంబాయి దాదుబాయి జాదవ్ మేనల్లుడు రజక్ వివాహాన్ని పురస్కరించుకుని ఆ కుటుంబ సభ్యులు ఈ నోట్లను వెదజల్లారు. వీరి కుటుంబంలో రజక్ ఒక్కడే మగ సంతానం కావడంతో అతడి పెళ్లి సందర్భంగా ఆనందంతో వారిలా నోట్లను గాల్లోకి విసిరారని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments