Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాజెడీ - ఇప్పటికీ గుర్తించలేని 101 మంది మృతదేహాలు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (10:21 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ఘటనలో చనిపోయిన ప్రయాణికుల్లో ఇప్పటికీ 101 మంది ప్రయాణికుల వివరాలను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది వరకు గాయపడిన విషయం తెల్సిందే. 
 
వీరిలో ఆస్పత్రుల నుంచి 900 మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. అయితే, మృతుల్లో 101 మంది ఎవరన్నదీ గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ 101 మంది ప్రయాణికుల వివరాలను తెలుసుకోవాల్సివుందని ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేస్ డివిజనల్ మేనేజర్ రింకేష్ రాయ్ వెల్లడించారు.
 
మొత్తంగా 1100 మంది గాయపడగా వీరిలో దాదాపు 900 మంది చికిత్స తీసుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. దాదాపు 200 మంది వివిధ ఆస్పత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. మృతదేహాలను గుర్తించే పనిలో రైల్వే అధికారులు ఉన్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments