Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాజెడీ - ఇప్పటికీ గుర్తించలేని 101 మంది మృతదేహాలు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (10:21 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ఘటనలో చనిపోయిన ప్రయాణికుల్లో ఇప్పటికీ 101 మంది ప్రయాణికుల వివరాలను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది వరకు గాయపడిన విషయం తెల్సిందే. 
 
వీరిలో ఆస్పత్రుల నుంచి 900 మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. అయితే, మృతుల్లో 101 మంది ఎవరన్నదీ గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ 101 మంది ప్రయాణికుల వివరాలను తెలుసుకోవాల్సివుందని ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేస్ డివిజనల్ మేనేజర్ రింకేష్ రాయ్ వెల్లడించారు.
 
మొత్తంగా 1100 మంది గాయపడగా వీరిలో దాదాపు 900 మంది చికిత్స తీసుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. దాదాపు 200 మంది వివిధ ఆస్పత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. మృతదేహాలను గుర్తించే పనిలో రైల్వే అధికారులు ఉన్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments