Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాజెడీ - ఇప్పటికీ గుర్తించలేని 101 మంది మృతదేహాలు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (10:21 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ఘటనలో చనిపోయిన ప్రయాణికుల్లో ఇప్పటికీ 101 మంది ప్రయాణికుల వివరాలను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది వరకు గాయపడిన విషయం తెల్సిందే. 
 
వీరిలో ఆస్పత్రుల నుంచి 900 మంది వరకు డిశ్చార్జ్ అయ్యారు. అయితే, మృతుల్లో 101 మంది ఎవరన్నదీ గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ 101 మంది ప్రయాణికుల వివరాలను తెలుసుకోవాల్సివుందని ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేస్ డివిజనల్ మేనేజర్ రింకేష్ రాయ్ వెల్లడించారు.
 
మొత్తంగా 1100 మంది గాయపడగా వీరిలో దాదాపు 900 మంది చికిత్స తీసుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. దాదాపు 200 మంది వివిధ ఆస్పత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. మృతదేహాలను గుర్తించే పనిలో రైల్వే అధికారులు ఉన్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments