Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు.. తప్పిన ఘోర ప్రమాదం

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (13:58 IST)
ఒరిస్సా కటక్‌కు సమీపంలో ఉన్న సుందర్ గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు వచ్చాయి. ఈ ఘటన రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం జరిగింది. ఒకే ట్రాక్‌పైకి వందే భారత్ రైలుతో సహా మొత్తం మూడు రైళ్ళు వచ్చాయ. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
సంబల్‌పూర్ - రూర్కెలా మెమొ రైలు, రూర్కెల్ - ఝార్సుగూడ పాసింజర్ రైలు 100 మీటర్ల దూరంలో ఒకే లైనులు ఎదురెదురుగా వచ్చాయి. మూడో రైలు పూరి - రూర్కెలా మధ్య నడిచే వదే భారత్ రైలు కూడా ఇదే ట్రాక్‌పై వచ్చింది. అయితే, మెమొ, పాసింజర్ రైళ్ళు ఎదురెదురుగా వంద మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూర్కెలా రైల్వేస్టేషన్‌కు కేవలం 200 మీటర్లదూరంలో ఈ సంఘటన జరిగింది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments