Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.351 కోట్ల నగదు.. రూ.2.80 కోట్ల ఆభరణాలు స్వాధీనం

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (19:05 IST)
ఇటీవల ఒడిశాలోని ఓ మద్యం కంపెనీలో సోదాలు జరిపిన ఆదాయపు పన్ను శాఖ లెక్కల్లో చూపని రూ.351 కోట్ల విలువైన నగదు, రూ.2.80 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గురువారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. 
 
ఎవరి పేరు చెప్పకుండానే, జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ఒక కుటుంబం ద్వారా గ్రూప్ వ్యాపారం నియంత్రిస్తుందని తెలియవచ్చింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహు కుటుంబానికి సంబంధించిన బౌద్ డిస్టిలరీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని 30 ప్రాంతాల్లో డిసెంబర్ 6న ప్రారంభించిన సెర్చ్ ఆపరేషన్‌కు సంబంధించిన చర్య అని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments