Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.351 కోట్ల నగదు.. రూ.2.80 కోట్ల ఆభరణాలు స్వాధీనం

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (19:05 IST)
ఇటీవల ఒడిశాలోని ఓ మద్యం కంపెనీలో సోదాలు జరిపిన ఆదాయపు పన్ను శాఖ లెక్కల్లో చూపని రూ.351 కోట్ల విలువైన నగదు, రూ.2.80 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గురువారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. 
 
ఎవరి పేరు చెప్పకుండానే, జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ఒక కుటుంబం ద్వారా గ్రూప్ వ్యాపారం నియంత్రిస్తుందని తెలియవచ్చింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహు కుటుంబానికి సంబంధించిన బౌద్ డిస్టిలరీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని 30 ప్రాంతాల్లో డిసెంబర్ 6న ప్రారంభించిన సెర్చ్ ఆపరేషన్‌కు సంబంధించిన చర్య అని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments