Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోలు అమర్చిన బాంబు పేలి జర్నలిస్టు మృతి

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (11:57 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని కలహండిలో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. కలహండిలో ఐదు దశల్లో పంచాయతీ ఎన్నికలు ఈ నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. 
 
ఇందుకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు పలు గ్రామాల్లో అంటించారు. రోహిత్ కుమార్ బిశ్వాల్ (46) అనే వ్యక్తి భువనేశ్వర్ నుంచి ప్రచురితమయ్యే ప్రముఖు పత్రికకు చెందిన జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్‌గా పని చేశారు. 
 
మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద మావోయిస్టులు ఓ చెట్టుకు అతకించిన పోస్టర్లు, బ్యానర్‌ను చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ అమర్చిన ఈఐడీ బాంబు పేలి మరణించాడని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా మావోయిస్టులు బాంబులు అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments