Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాదం.. ఎన్ఓసీసీఐ పార్కులో తాత్కాలిక మార్చురీ ఏర్పాటు

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (21:46 IST)
బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 300 మంది మరణించారు. 900మందికి పైగా గాయపడ్డారు. ఒడిశా ప్రభుత్వం శనివారం నగర శివార్లలోని నార్త్ ఒరిస్సా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎన్ఓసీసీఐ) వ్యాపార పార్కులో తాత్కాలిక మార్చురీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
 
ఎన్ఓసీసీఐకి చెదిన 40,000 చదరపు అడుగుల ఎక్స్‌పో హాల్‌ను గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరిచే మార్చురీగా మార్చినట్లు అధికారి తెలిపారు. ఈ ప్రదేశం బాలాసోర్ జిల్లాలోని బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాద స్థలానికి దాదాపు 15 కి.మీ. దూరంలో వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments