Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాదం.. ఎన్ఓసీసీఐ పార్కులో తాత్కాలిక మార్చురీ ఏర్పాటు

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (21:46 IST)
బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 300 మంది మరణించారు. 900మందికి పైగా గాయపడ్డారు. ఒడిశా ప్రభుత్వం శనివారం నగర శివార్లలోని నార్త్ ఒరిస్సా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎన్ఓసీసీఐ) వ్యాపార పార్కులో తాత్కాలిక మార్చురీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
 
ఎన్ఓసీసీఐకి చెదిన 40,000 చదరపు అడుగుల ఎక్స్‌పో హాల్‌ను గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరిచే మార్చురీగా మార్చినట్లు అధికారి తెలిపారు. ఈ ప్రదేశం బాలాసోర్ జిల్లాలోని బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాద స్థలానికి దాదాపు 15 కి.మీ. దూరంలో వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు 3,500 అడుగులు వేయాల్సిందే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments