రైలు ప్రమాదం.. ఎన్ఓసీసీఐ పార్కులో తాత్కాలిక మార్చురీ ఏర్పాటు

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (21:46 IST)
బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 300 మంది మరణించారు. 900మందికి పైగా గాయపడ్డారు. ఒడిశా ప్రభుత్వం శనివారం నగర శివార్లలోని నార్త్ ఒరిస్సా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎన్ఓసీసీఐ) వ్యాపార పార్కులో తాత్కాలిక మార్చురీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
 
ఎన్ఓసీసీఐకి చెదిన 40,000 చదరపు అడుగుల ఎక్స్‌పో హాల్‌ను గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరిచే మార్చురీగా మార్చినట్లు అధికారి తెలిపారు. ఈ ప్రదేశం బాలాసోర్ జిల్లాలోని బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాద స్థలానికి దాదాపు 15 కి.మీ. దూరంలో వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments