Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సాలో లాక్‌డౌన్ పొడగింపు... తొలి రాష్ట్రం ఇదే...

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (12:58 IST)
ఒరిస్సా ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఈ లాక్‌డౌన్ పొడగింపు అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ, ఒరిస్సా ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించాలని నిర్ణయించింది. 
 
ఒరిస్సాలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం ఒడిశానే. 
 
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఒడిశా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైలు, విమాన సేవలను ఏప్రిల్‌ 30 వరకు ప్రారంభించవద్దని తెలిపారు. తమ రాష్ట్రంలో విద్యా సంస్థలు జూన్‌ 17 వరకూ తెరవబోమని ఆయన స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments