Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన బీజేడీ ఎమ్మెల్యే.. ఠాణాలో ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (09:09 IST)
ఒడిషా రాష్ట్రంలో బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశారు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని జగత్సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ నియోజకవర్గ శాసనసభ్యుడు(బీజేడీ) విజయ్‌శంకర్‌ దాస్‌పై సోనాలిక అనే యువతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసగించాడని ఆరోపించారు. 
 
ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి అంగీకరించారని, పెళ్లి చేసుకునేందుకు జగత్సింగ్‌పూర్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మే 17న దరఖాస్తు చేసుకోగా, అధికారులు శుక్రవారం స్లాట్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
 
తాను కార్యాలయానికి వెళ్లినా, ఎమ్మెల్యే రాకపోవడంతో రెండుగంటల పాటు నిరీక్షించి, వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఆయన మాట తప్పారని, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో మోసగించినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments